- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెన్నైలోని కోయంబేడులో ప్రైవేట్ బస్సులు నిలిపే ప్రదేశంలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వోల్వో బస్సులు మంటలకు ఆహుతి అవుతున్నాయి. బస్సులు అన్ని పక్కపక్కనే ఉండటంతో వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story