- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నవీపేట్ : ఉద్యోగం రావడం లేదని ఆవేదనతో మండల కేంద్రంలోని తడగామ కాలనీకి చెందిన నేతికుంట చందు(30) ఈ నెల 16న పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. తమ కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని, ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story