- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో ఓ హోటల్లో టిఫిన్ చేసిన 20మంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమందికి వాంతులు కాగా, మరికొందరు కళ్లు తిరిగి కిందపడిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండగా, వీరందరినీ పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. లాక్డౌన్ సడలింపులతో ఇటీవలే హోటల్ను తెరిచినట్లు తెలుస్తోంది.
Next Story