- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోటల్లో టిఫిన్ చేసిన 20మందికి అస్వస్థత
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో ఓ హోటల్లో టిఫిన్ చేసిన 20మంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమందికి వాంతులు కాగా, మరికొందరు కళ్లు తిరిగి కిందపడిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండగా, వీరందరినీ పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. లాక్డౌన్ సడలింపులతో ఇటీవలే హోటల్ను తెరిచినట్లు తెలుస్తోంది.</p>
దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో ఓ హోటల్లో టిఫిన్ చేసిన 20మంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమందికి వాంతులు కాగా, మరికొందరు కళ్లు తిరిగి కిందపడిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండగా, వీరందరినీ పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. లాక్డౌన్ సడలింపులతో ఇటీవలే హోటల్ను తెరిచినట్లు తెలుస్తోంది.
Next Story






