- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో గల ఒక ఇంట్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఐ రామ్ చరణ్, రాజేందర్ల ఆధ్వర్యంలో ఆ ఇంటిపై సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.50,290 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా అరెస్టు కాబడిన వారిలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త ఉన్నట్లు సమాచారం.
- Tags
- narsampet
Next Story