టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడి భార్య మృతి

by  |
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడి భార్య మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యం‌తో కన్నుమూశారు. గత కొంతకాలం‌గా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆమెను ఇటీవల ఆరోగ్యం క్షీణిచడంతో బసవతారక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆరోగ్యం పూర్తిగా విషమిచడంతో సోమవారం ఉదయం ఆమె ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉత్తేజ్ నడుపుతున్న మయూఖ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ నిర్వహణలో పద్మావతి కీలకంగా వ్యవహరించేవారు… వీరికి చేతన, పాట అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఉత్తేజ్ భార్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed