- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా పేరుతో రూ.లక్షల్లో దోపిడీ చేస్తున్నారని, జీఓ 248న అమలయ్యేలా చూడాలని తెలంగాణ ప్రైవేట్హాస్పిటల్స్ బాధితుల సంఘం కోరింది. ఈ మేరకు కింగ్కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్శ్రీనివాస్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించింది.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్స్ లేవని ప్రజలు రోడ్లమీదనే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు, మెడిసిన్స్ కోసం కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. జీఓ248 అమలు చేయని ప్రైవేట్ ఆస్పత్రులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఓహెచ్ ను కోరారు.
Next Story