- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ లే అవుట్ల నిర్మాణాల్లో పేదల ఇళ్లకు 5 శాతం భూమిని ఇవ్వాలంటూ ఏపీ పురపాలక శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేదలకు ఇచ్చే అట్టి భూమిని ఆయా జిల్లాల కలెక్టర్లలకు అప్పగించాలని ఆదేశించింది. ప్రైవేట్ లే అవుట్లలో భూమిని ఇవ్వలేని పరిస్థితి ఉంటే, దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొనివ్వాలని నిబంధనలు విధించింది. లే అవుట్లలో తీసుకున్న ఐదుశాతం భూమిని ‘‘జగనన్న కాలనీల’’ ద్వారా పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమి ఇవ్వలేని పరిస్థితి ఉంటే, అట్టి భూమి విలువను చెల్లించాలని సూచనలు చేసింది.
Next Story