- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో: బెజవాడ దుర్గగుడిలో నాలుగు రోజుల నుంచి తనిఖీలు చేస్తోన్న ఏసీబీ సోమవారం నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికలో శానిటేషన్ టెండర్లు, మ్యాక్స్సంస్థకు సెక్యూరిటీ టెండర్లలో నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు కారణం ఈవో ఈఓ సురేష్ బాబేనని నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. భక్తులు అమ్మవారికి ఇచ్చిన చీరలు గల్లంతైనట్టు గుర్తించారు. ప్రసాదాల స్టోర్స్లో లెక్కలు తేలనట్టు నివేదికలో ఏసీబీ తెలిపింది. ఓవైపు ఏసీబీ అధికారులు సమగ్ర నివేదికను సమర్పించగా ఆదివారం ఈవో సురేష్విశాఖ శారదా పీఠాధిపతి సన్నిధిలో ప్రత్యక్షం కావడం విశేషం.
Next Story