- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేత
<p>దిశ, ఏపీ బ్యూరో: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు పడుతుండడంతో తాత్కాలికంగా మూసివేశారు. ఎప్పటినుంచి భక్తులను అనుమతిస్తారనేది తిరిగి తెలియజేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. నడకదారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు పడుతుండడంతో తాత్కాలికంగా మూసివేశారు. ఎప్పటినుంచి భక్తులను అనుమతిస్తారనేది తిరిగి తెలియజేస్తామని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. నడకదారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
Next Story






