- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యూకే బిలియనర్ కూతురు బంపర్ ఆఫర్.. ఆ సమాచారం ఇస్తే రూ.57 కోట్లు..
దిశ, వెబ్డెస్క్: యూకే బిలియనర్ కూతురు, బ్రిటీష్ సాంగికురాలు తమరా ఎక్లేస్టోన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనకు కావాల్సిన సమాచారం ఇస్తే వారికి రూ.57.5 కోట్లు బహుమతిగా ఇస్తానని తెలిపారు. అయితే 2019లో ఆమెకు చెందిన జ్యూవలరీ దొంగిలించబడింది. వాటి ఖరీదు దాదాపు రూ.249 కోట్ల వరకు ఉంటుంది. వాటి రికవరీకి ఉపయోగపడే విధంగా ఎటువంటి సమాచారాన్ని తనకు తెలిపినా వారికి భారీ రివార్డ్ ఇస్తానని, ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పాలని తెలిపారు. అయితే తమారా బిలియనీర్ ఫార్ములా 1 ఎక్స్ బాస్ బెర్నీ ఎక్లేస్టోన్ కుమార్తే. వారు చెప్పిన దాని ప్రకారం అప్పుడు దొంగలించబడిన వాటి విలువ రూ.249 కోట్లు. ఇది యూకే చరిత్రలోనే అతిపెద్ద దొంగతనాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ దొంగతనం జరిగి దాదాపు నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ వారు ఆ జ్యూవలరీ గురించి దర్యాప్తు చేయడం ఆపలేదు. ఇందులో భాగంగా తాజాగా తమరా ఇచ్చిన ఆఫర్ యూకే అంతటా హాట్ టాపిక్గా నిలుస్తోంది.