- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం జగన్కు సుప్రీంకోర్టులో షాక్.. వెంటనే చర్యలకు ఆర్డర్
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ధర్మాసనం సీరియస్ అయింది. తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాదు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ తీర్పును యథావిధిగా కొనసాగించాలని సూచించింది. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేయొద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 9లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా తవ్వకాలు జరిపిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అటు ఎన్జీటీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
Read More..
Next Story