టీచర్లకు ప్రశ్నించే హక్కు లేదు.. మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
టీచర్లకు ప్రశ్నించే హక్కు లేదు.. మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీచర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీచర్లు ప్రభుత్వంలో పనిచేస్తున్నారని, వారికి ప్రశ్నించే హక్కు లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏం చెప్పినా చేయాల్సిందని, ప్రశ్నించడానికి వీల్లేదని అన్నారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో ధైర్యంగా చెప్పమనండి అంటూ ప్రశ్నించారు. పాఠశాలలకు ఏం చేయాలో.. ఏం చేయకూడదో తమ ప్రభుత్వానికి తెలుసంటూ బొత్స వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed