- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ రవితేజ పరార్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ఏలూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ రవితేజ తప్పించుకున్నాడు. వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న రవితేజ పరార్ కావడం రాష్ట్రంతో కలకలం రేపుతోంది. నడుంనొప్పి కారణంగా ఈనెల 14న రవితేజను ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తు్న్నారు. కాగా, గంజి ప్రసాద్ వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో బజారయ్యకు, గంజి ప్రసాద్కు మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమయ్యింది. ఈ క్రమంలోనే జి.కొత్తపల్లికి సమీపంలోనే గంజి ప్రసాద్ను ప్రత్యర్ధులు బైక్పై వచ్చి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసి, నిందితుల్లో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ శర్మ వెల్లడించారు.
Next Story