కామన్వెల్త్ 2022 లో భారత్‌కు 10వ బంగారు పతకం..

by Disha Web Desk 12 |
కామన్వెల్త్ 2022 లో భారత్‌కు 10వ బంగారు పతకం..
X

దిశ, వెబ్ డెస్క్: కామన్వెల్త్ 2022లో రెజ్లర్ రవి దహియా భారత్ తరపున 10వ బంగారు పతకాన్ని సాధించాడు. శనివారం జరిగిన పురుషుల ఫ్రీ స్టైల్ 57 కేజీల ఈవెంట్ లో రెజ్లర్ రవి దహియా విక్టరీ సాధించాడు. రవి ఫైనల్స్ లో 24 ఏళ్ల నైజీరియాకు చెందిన ఎబికెవెనిమో వెల్సన్ ను ఓడించి బంగారు పతకం సాధించాడు. దీంతో భారత్ కామన్వెల్త్ 2022లో ఇప్పటి వరకు 10 బంగారు పతకాలను గెలుచుకోగా నాలుగు స్వర్ణ పతకాలు రెజ్లింగ్ లోనే రావడం గమనార్హం.


Next Story

Most Viewed