- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'ఇంకా బీజేపీలోనే ఎట్ల ఉంటున్నరు'
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్పై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులాల వారీగా లెక్కలు తీయాలని, మరీ ముఖ్యంగా బీసీ జనాభా గణన చేయాలని బీసీ సంఘాల నేతలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం బీసీ జనాభ గణన చేయం.. అని తేల్చి చెప్పడంతో ప్రవీణ్ కుమార్ బీసీ నేతలకు కీలక సూచనలు చేశారు. ''కేంద్రంలో మోడీ ప్రభుత్వం మేము బీసీ జనాభా గణన చేయం - చేయనివ్వం అని ఖరాఖండిగా చెప్పినా ఇంకా బీజేపీలోనే ఎట్ల ఉంటున్నరు బీసీ అన్నలారా, అక్కలారా?'' అంటూ ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Next Story