- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Bandi Sanjay: ఇంకెందరు బలైతే నిద్ర లేస్తవ్.. కేసీఆర్పై 'బండి' సీరియస్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: Bandi Sanjay Criticizes CM KCR Supplies Polluted Mission Bhagiratha Water| ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా సప్లై అవుతున్న కలుషిత నీరుతాగి ఇద్దరు మృతిచెంది, 50 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన బండి సంజయ్ సర్కార్పై మండిపడ్డారు. ''నీ అసమర్ధ పాలానతో కనీసం గుక్కెడు మంచి నీళ్ళు ఇయ్యలేని అధ్వాన్న స్థితికి తీసుకొచ్చినవ్. నువ్వా నదులకు నడక నేర్పింది?. ప్రచారాలు చేస్కోవడంలో ఉన్న శ్రద్ధ పని మీద లేకపాయే?. ఈ చావులకు భాద్యత నీదే దొరా. ఈ కుటుంబాల గోస వినపడ్తుందా?, ఇంకెందరు బలైతే నిద్ర లేస్తవ్?'' ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- Tags
- Bandi Sanjay
Next Story