- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > వరంగల్ > చిరుజల్లులకే కురుస్తున్న ఆఫీస్..ఓ వైపు చిల్లులు.. మరో వైపు పెచ్చులు
చిరుజల్లులకే కురుస్తున్న ఆఫీస్..ఓ వైపు చిల్లులు.. మరో వైపు పెచ్చులు
by Dishaweb |
X
దిశ,మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయం చిరు జల్లులకే కురుస్తుంది.మరో వైపు శిథిలావస్థలో ఉండడం తో పెచ్చులుడుతుంది. దీనితో రెవెన్యూ ఉద్యోగులు ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు.నిజాం కాలంలో నిర్మించిన ఈ కార్యాలయం పూర్తి గా శిథిలావస్థకు చేరుకుంది. రికార్డు రూమ్ లో ఉన్న ఉద్యోగులు జంకుతున్నారు.మంగళవారం కురిసిన అకాల వర్షం తో తహశీల్దార్ కార్యాలయం పై కప్పు నుండి వర్షపు నీరు కురుస్తుడడంతో దిశ క్లిక్ మనిపించింది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. నూతన భవనం నిర్మించాలని ,లేనట్లయితే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
Next Story