చిరుజల్లులకే కురుస్తున్న ఆఫీస్..ఓ వైపు చిల్లులు.. మరో వైపు పెచ్చులు

by Dishaweb |
చిరుజల్లులకే కురుస్తున్న ఆఫీస్..ఓ వైపు చిల్లులు.. మరో వైపు పెచ్చులు
X

దిశ,మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తహశీల్దార్ కార్యాలయం చిరు జల్లులకే కురుస్తుంది.మరో వైపు శిథిలావస్థలో ఉండడం తో పెచ్చులుడుతుంది. దీనితో రెవెన్యూ ఉద్యోగులు ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారు.నిజాం కాలంలో నిర్మించిన ఈ కార్యాలయం పూర్తి గా శిథిలావస్థకు చేరుకుంది. రికార్డు రూమ్ లో ఉన్న ఉద్యోగులు జంకుతున్నారు.మంగళవారం కురిసిన అకాల వర్షం తో తహశీల్దార్ కార్యాలయం పై కప్పు నుండి వర్షపు నీరు కురుస్తుడడంతో దిశ క్లిక్ మనిపించింది. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. నూతన భవనం నిర్మించాలని ,లేనట్లయితే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed