- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
బంధువులపెళ్లికి వెళ్లి శవాలుగా మారిన అన్నదమ్ములు
by Dishaweb |

X
దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ చెరువులో పడి అన్నదమ్ములు మృతి చెందారు. ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె రిషి (11), రిత్విక్(9)గా స్థానికులు గుర్తించారు. బుధవారం రాంపూర్ లో బంధువుల పెళ్లికి వెళ్లగా.. గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story