- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బంధువులపెళ్లికి వెళ్లి శవాలుగా మారిన అన్నదమ్ములు
by Dishaweb |
X
దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ చెరువులో పడి అన్నదమ్ములు మృతి చెందారు. ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన గొర్రె రిషి (11), రిత్విక్(9)గా స్థానికులు గుర్తించారు. బుధవారం రాంపూర్ లో బంధువుల పెళ్లికి వెళ్లగా.. గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story