- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కుటుంబాన్ని చంపేందుకు స్కెచ్.. దుండగులు ఏం చేశారంటే?
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: కుటుంబాన్ని చంపేందుకు దుండగులు స్కెచ్ వేయడం కలకలం రేపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం సంజీవన్ రావు పేటలో చోటు చేసుకుంది. కుటుంబాన్ని కరెంట్ షాక్ ఇచ్చి చంపేందుకు దుండగులు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా ఆగంతకులు తలుపులకు విద్యుత్ వైర్లు పెట్టారు. అయితే తల్లి, కూతురికి కరెంట్ షాక్ రాగా స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. నిందితులు బావి వద్ద గల రెండు మోటార్లను సైతం తగలబెట్టారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Next Story