- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
by Sridhar Babu |
పరిగి విద్యుత్ సబ్ స్టేషన్ లో ( మెంటనెన్స్ ) మరమ్మతుల కారణంగా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అంతరాయం కలుగుతుందని డిస్కం ఏఈ ఖాజా బాబు తెలిపారు.

X
దిశ,పరిగి : పరిగి విద్యుత్ సబ్ స్టేషన్ లో ( మెంటనెన్స్ ) మరమ్మతుల కారణంగా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అంతరాయం కలుగుతుందని డిస్కం ఏఈ ఖాజా బాబు తెలిపారు. పరిగి మున్సిపాలిటీతోపాటు సుల్తాన్ పూర్, లక్ష్మీదేవిపల్లి, నస్కల్, బర్కత్ పల్లి, రుక్కుంపల్లి, బసిరెడ్డి పల్లి, రంగాపూర్, నజీరాబాద్, న్యామత్ నగర్, మాదారం, పేట మాదారంతో పాటు చుట్టూ ఉన్న పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగ దారులు గమనించి సహకరించాలని కోరారు.
Next Story






