- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సర్వే నిలిపి స్థానికులకు న్యాయం చేయాలి
by Disha Web Desk 15 |
X
దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : మండల పరిధిలోని కుద్బుల్లాపూర్ గ్రామం సర్వేనెంబర్ 152లో అధికారులు చేపట్టిన భూ సర్వేను నిలిపివేసి స్థానిక గ్రామస్తులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో అనేకమంది పేదలు ఉన్నారని వారికి కాకుండా కొంతమంది బడా నాయకులకు ప్రభుత్వ భూమి కట్టబట్టేందుకు గాను సర్వేల పేరుతో స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలు అనేకం ఉన్నాయని వారికీ ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. స్పందించిన అధికారులు సర్వేను నిలిపివేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
- Tags
- rangareddy
Next Story