- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
by Disha Web Desk 15 |
X
దిశ, కంది : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలై హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. సీఐ శివలింగం తెలిపిన వివరాలు ప్రకారం ఈనెల 29న రాత్రి సంగారెడ్డి నుంచి నర్సాపూర్ వెళ్లే బీటీ రోడ్డులో 35 ఏళ్ల వయసున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని అతి వేగంగా మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తలకు బలమైన గాయాలు అయ్యాయి. అతడు హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. మృతుడి సమాచారం లభించలేదని, ఎవరైనా గుర్తు పడితే 8712656746 లేదా 8712656719 నంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సీఐ కోరారు.
Next Story