- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నిందితులు తప్పించుకోవడానికి యత్నిస్తున్నారన్నారు. నిందితులను ప్రయత్నాలను నిర్వీర్యం చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించామన్నారు. కీలక నిందితుల అరెస్ట్ కు యత్నిస్తున్నామన్నారు. కేసుతో సంబంధం ఉన్న వారు ఎంతటివారైన వదలేదు లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story