- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > ఆసక్తికర అంశం... ఒకేరోజున జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్, బండి సంజయ్
ఆసక్తికర అంశం... ఒకేరోజున జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్, బండి సంజయ్
by Dishanational1 |
X
దిశ, జగిత్యాల ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధినేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర పదవ రోజున రేపు జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించనుంది. ఉదయం నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం మీదుగా సాగే యాత్ర అక్కడ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభ అనంతరం జగిత్యాల జిల్లాలోకి రానుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం బదన్ కుర్తి నుండి ఓబులాపూర్ మొగిలిపేటలో సాగనుంది. అయితే ఒకే రోజున సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన ఉండటం, బండి పాదయాత్ర జిల్లాలోకి రావడంతో జిల్లాలో ఆసక్తికర పరిస్థితులు నెలకొననున్నాయి.
Next Story