- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. అధికారికంగా పోలీసులు ట్యాపింగ్ కేసును నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ను జత పరుస్తూ మెమో దాఖలు చేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేయగా.. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 సెక్షన్ కింద మెమో దాఖలు చేయడంతో తదుపరి ఈ కేసులో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.
Read More: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు రిమాండ్
Next Story