- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన రావడంతో.. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలకు ఉద్యోగులు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రకటనపై తెలంగాణ టీచర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది.
30 శాతం ఫిట్మెంట్ ఇవ్వనున్నట్లు కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు టీచర్స్ యూనియన్ ప్రకటించింది. రిటైర్మెంట్ వయస్సు పెంచడం, ఉపాధ్యాయులకు పదోన్నతులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపు వంటి నిర్ణయాలను స్వాగితిస్తు్న్నట్లు తెలిపింది.
Next Story