- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్పై మండిపడ్డారు. ‘జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదు. అనపర్తి ఎమ్మెల్యే వేధింపులకు మహిళ బలైంది. వైసీపీ నేతలు రాక్షసుల్లా మారి ప్రజల్ని మింగేస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
.@ysjagan పాలనలో ప్రజలకు రక్షణ లేదు. అనపర్తి నియోజకవర్గంలో డాక్టర్ గా ప్రాణాలు కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యే, వేధింపులకు గురిచేసి మహిళను బలితీసుకున్నారు. తాను పంచిన 2 వేలు తీసుకోకుండా వైకాపాకి ఓటేసినందుకు, వాళ్ళు ఇంటికి వెళ్లే దారి మూయించి వేధిస్తున్నారని…,(1/2) pic.twitter.com/NUa1Bc8Do7
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 18, 2020
Next Story