ఏపీలో ప్రజలకు రక్షణ లేదు : లోకేష్

by  |
nara lokesh
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్‌పై మండిపడ్డారు. ‘జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదు. అనపర్తి ఎమ్మెల్యే వేధింపులకు మహిళ బలైంది. వైసీపీ నేతలు రాక్షసుల్లా మారి ప్రజల్ని మింగేస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి’ అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed