- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తిరుపతి ఉపఎన్నిక మరింత వేడెక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. తిరుపతిలో టీడీపీ తరుఫున ప్రచారం కోసం రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు జగన్, వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఏమైనా రౌడీలా.. రౌడీలైనా పరిగెత్తిస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా సీఎం పదవి నాకు కొత్తేమీకాదని, ఇప్పుడు కూడా టీడీపీ అభ్యర్థి గెలిస్తే మాకు ఏమో లబ్ది పొందుతుందని రాలేదన్నారు. తిరుపతిలో టీడీపీ గెలుపుతో వైసీపీ నియంత పాలనకు చరమగీతం పాడాలన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన ముద్దులు పోయాయని.. ఇప్పుడు ప్రజలకు గుద్దులు మాత్రమే మిగిలాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Next Story