- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నుంచి వైసీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Next Story