వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

by  |
వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ నుంచి వైసీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేశ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.


Next Story

Most Viewed