- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: విద్యార్థులకు తమిళ నాడు సర్కార్ గిఫ్ట్ ఇవ్వనుంది. ఆన్ లైన్ క్లాస్ల నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత డేటా బ్యాలెన్స్ ఇచ్చేందుకు తమిళ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులకు రోజుకు 2జీబీ డేటా చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 9.69 లక్షల మంది విద్యార్థులకు ఉచిత డేటా పథకాన్ని అందివ్వనుంది. ఈ పథకంలో ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ పథకం కింద విద్యార్థులకు ఉచిత డేటా అందించనున్నారు.
Next Story