ధాన్యం కొనుగోలులో రేవంత్ ప్రభుత్వం విఫలం : BJLP నేత మహేశ్వర్ రెడ్డి
ధాన్యం కొనుగోలు 80 శాతం జరిగిందనడం ప్రజలను తప్పుదారి పట్టించడమే
తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాల్సిన అవసరం ఉంది : మహేశ్వర్రెడ్డి