- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అమరావతి రైతులు చేసిన పనికి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ వారు చేపట్టని నిరసన లేదు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీకి తమ గోడు గుర్తు చేసేలా ఓ సందేశం పంపుతున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపనకు మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఆయన ఢిల్లీ నుంచి మట్టి, నీరు తీసుకొచ్చి.. ఢిల్లీ కంటే గొప్ప రాజధానిగా అమరావతి ఎదగాలని వ్యాఖ్యానించారు. ఇదే మాటలను ప్రధానికి గుర్తు చేస్తూ.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి అమరావతి నుంచి మట్టి, నీరును ప్రధాని మోడీకి పంపుతున్నారు.
Next Story