- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలు విటమిన్-సిని అందించే పండ్లు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. విటమిన్- సి పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ మేరకు జిల్లా వాసులకు ప్రత్యేకంగా నల్గొండ జిల్లా నుంచి బత్తాయిలను తెప్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రెండు టన్నుల మోసంబిలు అందుబాటులో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
tag; sircilla collector, vitamin-c, ts news
Next Story