- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దుల్లో శనివారం కాల్పుల కలకలం రేగింది. తమిళనాడు నారాయణపురంలో డీఎంకే నేత వేలాయుధంపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో బుల్లెట్లు జేబులోని సెల్ఫోన్కు తగలడంతో డీఎంకే నేత వేలాయుధం ప్రాణాలతో బయట పడ్డారు. వెంటనే ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు వేలాయుధాన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story