- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
రాంచీ: దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు రూ. 10కి లుంగీ/దోతి, చీరలను ఏడాదికి రెండు సార్లు అందించనున్నట్టు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. క్యాబినెట్ సమావేశానంతరం సీఎం ఈ ప్రకటన చేశారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఈ వస్త్రాలను అందించనున్నట్టు సీఎం తెలిపారు. రేషన్ కార్డు, అంత్యోదయ కార్డులున్నవారు లబ్దిదారులని వివరించారు. వీటిని సబ్సిడీ ధరల కింద రూ. 10కి లుంగి/దోతి, రూ. 10కి చీరను అందిస్తారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒకసారి వీటి అందజేత ఉంటుందని పేర్కొన్నారు.
Next Story