- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద ఉన్న 573ఆస్పత్రులకు రూ.148.37 కోట్లు విడుదల చేసినట్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉన్న బిల్లుల మొత్తం చెల్లించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి రూ.31.97కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. 544ఆస్పత్రులకు జులై నెల వరకు ఉన్న బకాయిలు చెల్లించినట్లు వివరించారు.
Next Story