- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి టెంపో ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి మంత్రాలయ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వార్తకు సంభందిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story