- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
నెల్లూరులో భారీగా ఎర్ర చందనం పట్టు పడింది. జిల్లాలోని నాయుడ పేట మల్లాం క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 65 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 17లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story