- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అశ్వాపురం: కొత్తగూడెం పట్టణంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ తాతా మధును రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడాలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందించాలని కోరుతూ.. తాతా మధుకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అలాగే రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కందాల ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకుడు మల్లెల రవిచంద్ర పాల్గొన్నారు.
- Tags
- Kottagudem
Next Story