- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, రాగల 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందన్నారు. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నేడు ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
- Tags
- ap
Next Story