- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్ : పల్లా పెద్ద బ్రోకర్ …ప్రైవేటు యూనివర్సిటీ తెచ్చుకున్నాడంటూ అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం ఫైర్ అయ్యారు. ఆదివారం ఉదయం వరంగల్ ఓసిటీ ఇండోర్ స్టేడియం, ఖిల వరంగల్ కోటలో వ్యాయామం చేస్తున్న వారిని ఆయన ఓటు అభ్యర్థించారు. ఈ సందర్బంగా ఆయన మాటాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఉద్యోగాల విషయంలో మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆగమైపోతున్నాయని అన్నారు.
Next Story