- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీమిండియా బ్యాట్స్మెన్ పృథ్వీ షాను మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. మహారాష్ట్ర నుంచి కారులో పృథ్వీ షా గోవా వెళ్లాల్సి ఉంది. కానీ మహారాష్ట్రలో లాక్డౌన్ అమల్లో ఉండటంతో ఎక్కడికి వెళ్లాలన్నా.. ప్రభుత్వం ఈ పాస్ తప్పనిసరి చేసింది. కానీ పృథ్వీషా దగ్గర ఈ పాస్ లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ పాస్ లేకుండా గోవా వెళ్లడం కుదరదని తెగేసి చెప్పారు.
దీంతో పృథ్వీషా చేసేదేమీ లేక ఫోన్లోనే అప్పటికప్పుడు ఈ-పాస్కు అప్లై చేసుకున్నాడు. గంట తర్వాత అనుమతి రావడంతో పోలీసులకు పాస్ చూపించి వెళ్లిపోయాడు.
.
Next Story