- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజాంపేట్: ప్రజలందరి సహకారం వల్లే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కు రాష్ట్రపతి అవార్డు రావడం జరిగిందని నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సఫాయి మిత్ర ఛాలెంజ్ -2021 రాష్ట్రపతి అవార్డు నిజాంపేట్ నగరానికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. 24 వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లికార్జున్ బుధవారం మేయర్ను, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డిని వారి నివాసంలో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ మహిళలు ధనలక్ష్మి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
Next Story