- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి జరగడం ఏపీలో హాట్టాపిక్గా మారింది. ఈ ఘటనలో ఒక యువకుడితో పాటు మహిళకు గాయాలయ్యాయి. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే చంద్రబాబుపై రాళ్ల దాడికి పాల్పడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. రాళ్లు వేసినవారిని మీరు చూశారా?.. రాళ్లు ఎటువైపు నుంచి వచ్చాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
Next Story