హస్తినకు పవన్ కల్యాణ్

by  |
హస్తినకు పవన్ కల్యాణ్
X

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. ఆర్కే పురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. అక్కడ ఆర్మీ ఉన్నతాధికారులను కలుసుకుని అమర జవాన్ల కుటుంబాల కోసం కోటి రూపాయల విరాళాన్ని అందజేయనున్నారు. ఆ తరువాత స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. కొద్ది కాలం క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఆ పార్టీ సీనియర్లను కలిసే అవకాశముందని తెలుస్తోంది.


Next Story

Most Viewed