- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. ఆర్కే పురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. అక్కడ ఆర్మీ ఉన్నతాధికారులను కలుసుకుని అమర జవాన్ల కుటుంబాల కోసం కోటి రూపాయల విరాళాన్ని అందజేయనున్నారు. ఆ తరువాత స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. కొద్ది కాలం క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఆ పార్టీ సీనియర్లను కలిసే అవకాశముందని తెలుస్తోంది.
Next Story