- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగా.. తొలి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యం కనబరుస్తున్నారు. రెండో స్థానంలో ప్రొఫెసర్ కోదండరామ్, తీర్మాన్ మల్లన్న మధ్య పోటీ నెలకొంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మొత్తం ఏడు రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా జరుగుతుండగా.. చివరి రౌండ్ తర్వాత ఎవరు గెలుస్తారనేది సస్పెన్స్గా మారింది.
Next Story