- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: చరిత్రలో మొదటిసారి ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని ఖాళీ చేశారు. రోగులందరినీ కూలీ కుతుబ్ షా భవనంలోకి తరలించారు. దీంతో పాత భవనం పూర్తిగా రోగులు లేకుండా ఖాళీగా దర్శనమివ్వడం వందేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. ఈసందర్భంగా హాస్పిటల్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పాండునాయక్ మాట్లాడుతూ.. డ్రైనేజీ మరమ్మత్తు పనులు పూర్తి చేసేందుకు మూడు శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గడిచిన వారం రోజులగా నగరంలో భారీ వర్షాలు పడుతుండటంతో ఉస్మానియా ఆసుపత్రి వరద నీటిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
Next Story