- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సంచలనం సృష్టించిన మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్ సోమవారం మృతిచెందారు. కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన.. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే చనిపోయారు. పరిటాల హత్య కేసులో నిందితుడు మొద్దు శీనును జైల్లోనే ఓం ప్రకాశ్ చంపారు. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓం ప్రకాశ్ 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
Next Story