- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు : ఎన్పీసీఐ!
by Harish |
<p>దిశ, వెబ్డెస్క్: గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ చెల్లింపుల యాప్ల నుంచి వినియోగదారులు చేసే చెల్లింపులపై అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయటంలేదని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) స్పష్టం చేసింది. ఇటీవల జనవరి 1 నుంచి యూపీఐ లావాదేవీలకు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు మీడియా వర్గాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో అలాంటిదేమీ లేదని ఎన్పీసీఐ శుక్రవారం ప్రత్యేక ప్రకటన ఇచ్చింది. 2008లో ఎన్పీసీఐ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి రిటైల్ చెల్లింపులను నిర్వహిస్తున్న […]</p>

X
దిశ, వెబ్డెస్క్: గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ చెల్లింపుల యాప్ల నుంచి వినియోగదారులు చేసే చెల్లింపులపై అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయటంలేదని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) స్పష్టం చేసింది. ఇటీవల జనవరి 1 నుంచి యూపీఐ లావాదేవీలకు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు మీడియా వర్గాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో అలాంటిదేమీ లేదని ఎన్పీసీఐ శుక్రవారం ప్రత్యేక ప్రకటన ఇచ్చింది. 2008లో ఎన్పీసీఐ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి రిటైల్ చెల్లింపులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూపీఐ ద్వారా నగదు లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడంలేదు.
Next Story






