- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా బారినపడిన చాలా మంది చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాధితులను దోచుకుంటున్నాయి. చికిత్స పేరుతో ఆసుపత్రులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అటువంటి ఆసుపత్రులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారిపై చర్యలు తీసుకునేందుకు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని 6 ప్రైవేటు ఆసుపత్రులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆరోపణల కారణంగా ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు.
ఆరు ఆసుపత్రుల వివరాలు..
1. రాజేష్ కొవిడ్ సెంటర్,
2. ఇండస్ ఆసుపత్రి,
3. శశాంక్ ఆసుపత్రి,
4. వేదంష్ ఆసుపత్రి,
5. అన్షుల్ ఆసుపత్రి,
6. శ్రీ లైఫ్ గాయత్రి ఆసుపత్రి.
Next Story